ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ మహిళపై చిందులేశారు. సమస్య గురించి చెప్పిన ఆమెపై తననే నిలదీస్తావా అంటూ విరుచుకుపడ్డారు.
ఆలయంలో ఉచితంగా కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం కూడా ప్రస్తుతం ఇరవై రూపాయలు ఇస్తే కానీ జరగడం లేదు. అవును ఈ సంఘటన ఎక్కడో కాదు. ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో చోటుచేసుకుంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లో మళ్లీ ఐఎస్ కేపీ ఉగ్రవాద సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. సూరత్ కు చెందిన సుభేరా బానుతో పాతబస్తీవాసి ఫసీకి లింకులున్నాయని తేలింది. ఈ క్రమంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఫసీని గుజరాత్ ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆన్ లైన్ గేమ్(online game) వ్యసనం కారణంగా ఓ 28 ఏళ్ల మహిళతోపాటు తన ఇద్దరు పిల్లలు కూడా మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని చౌటుప్పల్(choutuppal) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
తాజా రాజకీయలపై క్రికెటర్ అంబటి రాయుడు సంచలన కామెంట్స్ చేశారు
రాష్ట్ర విద్యారంగంలో సీఎం జగన్ తీసుకువచ్చిన సంస్కరణలు ఎంతో ప్రభావం చూపిస్తున్నాయని లక్ష్మీపార్వతి అన్నారు
జనసేన పార్టీకి చెందిన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ కొత్త చరిత్రను సృష్టించింది. ఈ చానెల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య పది లక్షలు దాటింది. ఈ ఆనందకర విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. వారాహి యాత్ర చేస్తూనే.. ఉపవాస దీక్షలో ఉన్నారు. నీరసంగా ఉండటంతో ఫంక్షన్ హాలులో రెస్ట్ తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాష్ట్రంలో గోల్డ్ మైనింగ్(gold mining) నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క చోటనే 18 లక్షల టన్నుల బంగారు ఖనిజం నిక్షేపాలు ఉన్నాయని సమాచారం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో బంగారం తవ్వకాల కోసం nmdc మొదటి గోల్డ్ బ్లాక్లో 61 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు తెలిసింది.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల(vegetables) ధరలు(rates) చికెన్, మటన్ ధరలతో తెగ పోటీపడుతున్నాయి. అవునండీ మీరు విన్నది నిజమే. ఇంతకుముందు అన్ని కూరగాయల రేట్లు తక్కువగా ఉండేవి. కానీ సమ్మర్ అయి పోయిన తర్వాత వీటి రేట్లు మరింత పైపైకి పోతున్నాయి. వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
వర్షాకాలం(rainy season) వచ్చేసింది. వర్షాలు అలా పడటం ఆలస్యం. ఇలా దోమలు ఇళ్లలోకి ప్రవేశించడం మొదలుపెడతాయి. వర్షాకాలంలో దోమల వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులు రాకుండా ప్రజలంతా నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ వంటి సమస్య విషయంలో, వ్యాధి చాలా త్వరగా తీవ్రమవుతుంది. కాబట్టి దోమలు కుట్టకుండా చర్యలు తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు చాలా బాధ కలిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు
జూలై నెలలో వివిధ కారణాల వల్ల, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 15 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అందులో 7 ఆది, శనివారాలు ఉన్నాయి.
యువ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ సర్కార్ 'వైఎస్ఆర్ లా నేస్తం స్కీమ్'ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మొదటి విడత నిధులను ఏపీ సర్కార్ విడుదల చేసింది.