ఏపీ సీఎం జగన్పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. రాష్ట్రానికి సీఎంగా జగన్ అవసరం లేదని విమర్శించాడు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరులో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో భూమి కంపించింది. భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం Telugu Association of North america (TANA, తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు.
ప్రజల్ని చైతన్య పరిచేందుకు జనసేన పార్టీ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. జాగోరే జాగో అంటే సాగే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. విజన్ ఉందని, విస్తరాకుల కట్ట ఉందని సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ఏపీకి ఏం చేశారో చెప్పాలని ఆమె నిలదీశారు.
శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి, మరో ఇద్దరికి గాయాలు మృతుల్లో ముగ్గురు మహిళలు మృతులు విజయవాడ వాసులుగా గుర్తింపు తిరుమల నుంచి శ్రీకాళహస్తి వెళ్తుండగా ప్రమాదం
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ప్రస్తుతం దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.
ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలోని గులార్లో ప్రమాదం చోటుచేసుకుంది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి నదిలో బోల్తా పడిందని ఎస్డిఆర్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పదకొండు మంది ప్రయాణికుల్లో ఐదుగురిని రక్షించినట్లు వారు తెలిపారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే గల్లంతైన వారిలో విజయవాడకు చెందిన దంపతులు ఉన్నట్లు తెలిసింది. వారు హైదరాబాద్...
ఏపీలోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి.
జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan) ఈరోజు(జులై 9) నుంచి రెండో విడత వారాహి యాత్ర(varahi yatra)ను పునఃప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏలూరు నుంచి బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుంది.
భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త జాతీయ కార్యవర్గంలో తొలగించిన రాష్ట్ర చీఫ్లను నియమించింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay)తో సహా ఇటీవల ఆయా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి రిలీవ్ చేయబడిన కొంతమంది ప్రముఖ నాయకులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వ్యవహారంలో ఈ నెల 11న సుప్రీం కోర్టు విచారణ. జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ కారణంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనంలో విచారణ.
వాలంటీర్ల చేత ఇంటింటికీ రెండు కిలోల టమాటలను సబ్సిడీ మీద అందజేయాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఏపీ సర్కార్ను డిమాండ్ చేశారు.
సీఐ స్వర్ణలతలో మరో కోణం వెలుగుచూసింది. ఆమెకు సినిమాలు అంటే పిచ్చి అట.. పెద్ద తెరపై కనిపించాలనే ఆసక్తితో ఓ కొరియాగ్రాఫర్ను నియమించుకొని, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. చిరంజీవి పాటలకు స్టెప్పులు వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.