• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అలాంటి వారిపై YS జగన్ కన్ను

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేక అంశంపై దృష్టి సారించారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (టిడిపి) వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న పార్టీ నేతలపై దృష్టి సారించారు. ఇటీవల, కొంతమంది వైసీపీ నేతలు కిలారు రోశయ్య, పెండెం దొరబాబు, మద్దాలి గిరి వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీకి వ్యతిరేకంగా ఉండి, మౌనతను కొనసాగిస్తూ, తమ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నవారిపై ఒక కన్నేసి ఉంచారని సమాచారం. Read Also...

August 10, 2024 / 10:06 AM IST

Murari 4K: వామ్మో! థియేటర్లో పెళ్లి చేసుకున్న జంట

పిచ్చి పీక్స్ అనే పదం మన అనేక సందర్భాల్లో వింటాం. నిన్న ఆగష్టు 9న చాలా థియేటర్లలో ఇది కనిపించింది. సాధారణంగా సినిమా థియేటర్లలో అభిమానుల సందడి మామూలు విషయమే. కొంచెం ఉత్సాహం తో డాన్సులు వేస్తూ గోల చేయడం ఎప్పుడూ ఉండేదే. గత కొంతకాలంగా పాత సినిమాలు రి రిలీజ్ చేస్తున్నారు, అభిమానులు కూడా తమ పాత రోజులు నెమరువేసుకుంటూ వీటిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. 2000 తరువాత వారు ఇప్పుడు టీనేజ్ కుర్రకారు […]

August 10, 2024 / 09:39 AM IST

ఆంధ్ర వాళ్ళని ఉండనివ్వండి, 2 వేల కుటుంబాలు రోడ్డున పడతాయి: పవన్ కళ్యాణ్

కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజలు వివిధ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తున్నారు. మంగళగిరిలో అయన ప్రజలను కలిసి వారి సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం భీమవరం కి చెందిన ఒక అమ్మాయి మిస్సింగ్ కేసును 2 వారాల్లో చేదించేలా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆగష్టు 7వ తేదీన తెలంగాణలో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్...

August 8, 2024 / 08:13 AM IST

తారకరత్న భార్య పుట్టినరోజు వేడుకల్లో షర్మిల…

తారకరత్న… ప్రతీ తెలుగుదేశం కార్యకర్తకు సుపరిచితుడు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజున కుప్పకూలి ఎన్నో రోజులు హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృతిచెందాడు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి విజయసాయిరెడ్డి కి బంధువు. వేరు వేరు సామాజికవర్గాలు అయినప్పటికీ… అలేఖ్య కు పెళ్ళయ్యి విడాకులు తీసుకున్నా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి తారకరత్న, అలేఖ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. తారకరత్న ఆకస్మిక మృతి...

August 7, 2024 / 11:15 PM IST

Pendem Dorababu: పిఠాపురం వైసీపీ నేత పార్టీకి గుడ్ బై

పిఠాపురం నియోజవర్గంలో కీలక నేత పెండెం దొరబాబు వైస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కూటమి నేతలతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. పిఠాపురం ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన నేత పెండెం దొరబాబు. 2004 లో బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచినా దొరబాబు, అనంతరం 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థి వర్మ పై ఓటమి పాలయ్యారు. తిరిగి 2019 లో వైస్సార్సీపీ కండువా కప్పుకుని టీడీపీ అభ్యర్థి...

August 7, 2024 / 11:51 AM IST

రోజమ్మా ఆ డ్రెస్ ఏంటీ? ఇంటర్నెట్ లో రచ్చ

రోజా… ఈ పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియా మొత్తానికి తెలుసు రోజా ఎవరనేది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఆమె సినిమాల్లో నటించారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి మంత్రిగా కూడా పనిచేసిన రోజా, గడిచిన 2024 ఎన్నికల్లో తన ప్రత్యర్థి గాలి భానుప్రకాష్ (టీడీపీ) పై 43 వేల పైన ఓట్ల తేడాతో భారీ ఓటమిపాలైయ్యారు. Also Read: NTR Devara Song Trolls: శృతిమించుతున్న చరణ్ ఫ్యా...

August 7, 2024 / 10:43 AM IST

Tirumala Srivani Tickets: అలాంటి వారిని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్న టీటీడీ

శ్రీవారి దర్శనం టిక్కెట్లు బుకింగ్ కోసం మధ్యవర్తులను సంప్రదించవద్దు అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్య వర్తులను సంప్రదించవద్దని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది. Read Also: పూరీ జగన్నాథ్ ను కొట్టే డైరెక్టర్ లేడు: హరీశ్ శంకర్ ఇటీవలే వెరిఫికేషన్‌లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగ...

August 6, 2024 / 08:55 PM IST

300 సినిమాల్లో కనిపించిన మహా వృక్షం…సినిమా చెట్టు..ఇక సెలవు!

15 ఏళ్ళ మహా వృక్షం… ఈరోజు నుంచి ఒక చరిత్ర గా మారిపోయింది. ఆగష్టు 5న ఉదయం గోదావరి వరద ఉధృతికి ఈ మహావృక్షం నేలకొరిగింది . 1976 లో వచ్చిన పాడిపంటలు సినిమా నుంచి కొన్నేళ్ల క్రితం వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం వరకు గోదావరి బ్యాక్ డ్రాప్ లో సినిమా నిర్మించినా, ఒక సాంగ్ షూట్ చేసినా ఈ చెట్టు ఉండాల్సిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ చెట్టుకు విడదీయరాని అనుబంధం ఉంది. కే […]

August 5, 2024 / 10:54 PM IST

Tirumala Darshan: విశాఖ, విజయవాడ భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఆన్లైన్ లో దర్శనం, వసతి టిక్కెట్లు కొనుక్కోవాలనే నిబంధన వచ్చాక సామాన్య భక్తులకు కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఇంతకుముందు టీటీడీ కళ్యాణమండపాలలో తిరుమలకు సంబందించిన టిక్కెట్లు అన్నీ స్లాట్ విధానం బట్టి 4 నెలలు ముందుగానే అందుబాటులో ఉండేవి. ఫోన్ సదుపాయం ఉండేది, భక్తులు కౌంటర్లకు ఫోన్ చేసి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయో లేదో కనుక్కుని… అక్కడకు వెళ్లి బుక్ చేసుకు...

August 5, 2024 / 07:38 PM IST

YS Jagan Bengaluru Trip: 40 రోజుల్లో 4 సార్లు… అయోమయంలో క్యాడర్

ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల తరచూ బెంగళూరు పర్యటనలు చేస్తూ, తన అనుచరులను అసంతృప్తికి గురిచేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ, ఈ తరచూ ప్రయాణాలు ఆయన్ని వెంటాడుతున్న అనుచరులను కలచివేస్తున్నాయి. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ కి అతిదుల్లా వస్తుంటారని, వారు హైదరాబాద్ లోనే ఉంటూ, పార్ట్ టైం పొలిటిషన్స్ పాత్ర పోశిష్ఠున్నారని పలుసార్లు విమర్శలు చ...

August 3, 2024 / 11:03 PM IST

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీలు ఖరారు

అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు – భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా విస్తృత ఏర్పాట్లు – అన్ని ప్రత్యేక దర్శనాలు మరియు అర్జిత సేవాలు రద్దు – టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి అధికార...

August 3, 2024 / 10:14 PM IST

Tirumala: శ్రీవారి అన్నప్రసాదంలో మార్పులు… జులైలో హుండీ ఆదాయం రికార్డు

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులకు తిరుమలలోని హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందివ్వాలని ఈవో శ్రీ శ్యామల రావు పునరుద్ఘాటించారు. ఇందుకోసం ఇప్పటికే ఆహార పదార్థాల తయారీదారులు మరియు హోటల్ సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. తిరుమలలోని హోటల్ యజమానులందరూ ఫుడ్ సేఫ్టీ విభాగం సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలన్నార...

August 3, 2024 / 04:15 PM IST

ధరలు తగ్గింపులో జనసేన మంత్రి దూకుడు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ధరల తగ్గింపుపై దృష్టి సారిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి నిత్యావసర వస్తువులైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించాలని ప్రకటించారు. గత నెల రోజుల్లో ధరలు తగ్గించడం ఇది రెండవ సారి… ...

July 31, 2024 / 03:59 PM IST

Pulivarthi Nani Murder Attempt: చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొడుకు అరెస్టు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిను బెంగళూరులో పిలీసులు అరెస్ట్ చేశారు. గడిచిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తరువాత రోజు మే 14న తిరుపతి ఎస్ వి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చంద్రగిరి ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లిన పులివర్తి నాని, ఆయన సతీమణ...

July 28, 2024 / 12:07 AM IST

Gold Rate: ఇదే మంచి అవకాశం… బంగారం కొనేయండి.. 4 రోజుల్లో భారీగా తగ్గిన పసిడి

బంగారం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు? పేద, మధ్యతరగతి, ధనిక ఇలా స్థాయితో సంబంధం లేకుండా ప్రతీవారు తమ సంపాదనతో మొదట కొనాలని అనుకునేది బంగారం. ఎందుకంటే ఏళ్ళు గడిచేకొద్దీ బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది. కొన్ని వందల ఏళ్ళ నుంచి బంగారాన్ని ఇష్టముగా ధరించే సంస్కృతి దేశంలో ఉంది. పండగలకు, ఇంట్లో శుభకార్యాలకు తప్పనిసరిగా కొనే విలువైన వస్తువుగా బంగారం మారిపోయింది. రెండు రోజుల క్రితం ప్రకటించిన కేంద్ర యూనియన్ బడ...

July 27, 2024 / 07:08 AM IST