ఏపీలో వైసీపీ సర్కార్ పై, వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబం జోలికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు.
మంత్రి రోజా జనసేనాని పవన్ కల్యాణ్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. ఆగస్టు 14వ తేదిన ఈ కేసు విచారణను వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ఎనిమిదవ నిందితుడిగా చేర్చుతూ కోర్టు పేర్కొంది.
ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి.
వరుస రైలు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనను గురిచేస్తున్నాయి. తాజాగా చెన్నై నుంచి బెంగళూరు వెళ్లే డబుల్ డెక్కర్ రైలు ఇంజిన్ లో పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు.
చంద్రయాన్-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఆగస్టు 15, 2003: అప్పటి ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి చంద్రయాన్ కార్యక్రమాన్ని ప్రకటించారు. అక్టోబర్ 22, 2008: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-1 టేకాఫ్. నవంబర్ 8, 2008: చంద్రయాన్-1 చంద్రుని పరిధిలోకి ప్రవేశం నవంబర్ 14, 2008: చంద్రుని ప్రభావం ప్రోబ్ చంద్రయాన్-1 నుంచి ఎజెక్ట్ చేయబడింది. దక్షిణ ధ్రువం దగ్గర కూలిపోయింది. ఆగస్ట్ 28, 2009: ఇస్రో ప్రకారం చంద్రయ...
కొందరు మహిళలల్లో నేర ప్రవృతి పెరుగుతోంది. భర్తలు ఒక మాట అంటే పడటం లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ మహిళా అయితే ఏకంగా భర్తపై దాడి చేసి హతమార్చింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) పోటీ చేసే స్థానంలో వాలంటీర్ ను నిలబెడతామని ఏపీ మంత్రి జోగి రమేష్(jogi ramesh) పేర్కొన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పవన్ ఒంటరిగా మీ పార్టీ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. పవన్ ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా వైసీపీ తరఫున ఓ వాలంటీర్ ను నిలబెట్టి చిత్తు చిత్తుగా ఓడిస్తామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అసలు పవన్ కు ఏపీలో తిరిగేందుకు అర్హత లేదని ఆరోపించారు. [&he...
ఇస్రో మూడవ మూన్ మిషన్ మరికొన్ని గంటల్లో ప్రయోగించనున్నారు. చంద్రయాన్-3(Chandrayaan 3) ఈరోజు (జూలై 14, 2023) మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రయోగించనున్నారు. ఇస్రో అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
థాయ్లాండ్లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో రెండో రోజైన గురువారం భారత అథ్లెట్లు మూడు స్వర్ణాలను గెలుచుకున్నారు. దీంతోపాటు కాంస్య పతకం కూడా కైవసం చేసుకున్నారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతి కూడా ఉండటం విశేషం.
ఏపీలో సీఎం జగన్ పాలన దుర్మార్గంగా సాగుతోందని, వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా మంది యువత పరిస్థితి దారుణంగా తయారైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో జగ్గూ గ్యాంగ్ను ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసని, రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న జలగలను వదిలిపెట్టనని అన్నారు.
శ్రీచైతన్య (Sri Chaitanya) విద్యా సంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు (BS Rao) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల బాత్రూంలో జారి కిందపడటంతో హైదరాబాద్లో ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు మరణించారు. ఆయన భౌతికకాయాన్ని విజయవాడకు తరలిస్తున్నారు. ఆయన స్వస్థలం బెజవాడ అనే సంగతి తెలిసిందే. శ్రీ చైతన్య విద్యా సంస్థలను బీఎస్ రావు స్థాపించారు. నారాయణ విద్య...
సిద్ధాంతాలతో ఉంటేనే పార్టీ మనుగడ కొనసాగిస్తాయని.. వేల కోట్ల సంపద ఉంటే రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోలేం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
సొంత బాబాయ్ని చంపించి, పదో తరగతి విద్యార్థిని కూడా వదలని కర్కశకుడు సీఎం జగన్ అని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఈ రోజు ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీని స్వీకరించారు.