మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల(YS Sharmila) వాంగ్మూలంను సీబీఐ అధికారులు 259వ సాక్షిగా నమోదు చేశారు.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై మాటల యుద్ధం సాగుతోంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు సీఎం జగన్ మధ్య జోరుగా చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో వాలంటీర్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నిజమో, కాదోనని మరికొందరు సందేహిస్తున్నారు.
చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడని సీఎం జగన్ వ్యాఖ్యలు తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు ప్రజలకు మంచి చేస్తున్న వ్యవస్థను అవమానించొద్దని సీఎం సూచన వివక్షకు చోటులేకుండా పథకాలు అందజేస్తున్నట్లు జగన్ వెల్లడి వాలంటీర్లు అంటే మన పక్కింటి పిల్లలేనని వెల్లడి వాలంటీర్ల గురించి సంస్కారం కోల్పోయి కొంత మంది మాట్లాడుతున్నారని వ్యాఖ్య వాలంట...
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్(Pawan kalyan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం(AP Government) చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో గురువారం ఈ మేరకు జీవో(GO) జారీ చేసింది.
జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్కు మాటలెక్కువ.. చేతలు తక్కువ అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ అప్పులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari) చేసిన ఆరోపణలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(gudivada Amarnath) డిమాండ్ చేశారు.
తిరుపతిలో రైలు ప్రమాదం తప్పింది. పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సిబ్బంది అలర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వల్ల పలు రైలు ఆలస్యంగా నడవనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
పవన్ కల్యాణ్ దళపతి కాదు, దళారి అన్న ఏపీ మంత్రి రోజా పవన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు పవన్ మీడియా ముందు హీరో, రాజకీయాల్లో జీరో అని వెల్లడి చంద్రబాబు కోసం ఢిల్లీలో దళారిగా మారారని వ్యాఖ్య
భారీ వర్షాల కారణంగా గండిపోచమ్మ అమ్మవారి ఆలయం మొత్తం గోదావరి వరద నీటితో నిండిపోయింది. అమ్మవారి దర్శనానికి భక్తులకు అంతరాయం ఏర్పడింది.
బంగారం(gold) కొనాలని చూసే వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే పుత్తడి ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు ఏకంగా 60 వేల రూపాయలను దాటేసింది. మరోవైపు వెండీ రేట్లు కూడా పెరిగాయి.
ఈ ఏడాది తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చు గురించి సరికొత్త ప్లాన్ చేస్తున్నారు. సరికొత్త యాప్ రూపొందించి వారి ఖర్చులను అంచనా వేయనున్నారు.
మిథునం మూవీ రచయిత శ్రీరమణ మృతి చెందారు. ఈరోజు ఊదయం 5 గంటలకు మరణించారు. గతంలో రమణ, బాపుతో కలిసి శ్రీరమణ పనిచేశారు. పేరడి రచనలు చేయడంలో రమణ ఎంతో ప్రఖ్యాతి గాంచారు. దీంతోపాటు నవ్య వారపత్రికకు ఎడిటర్ గా కూడా రమణ పనిచేశారు. “మిథునం” చిత్రంలో వృద్ధ జంట కథ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటుంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 50 రోజులు ఆడింది. ఇద్దరు వృద్ధాప్య జంటల వైవాహిక సంబంధానికి సంబంధించిన ఈ చిత్రంలో...
కొరియాలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్ పోటీలలో భారత్ సత్తా చాటుతోంది. ఈ పోటీలలో భారత్ 4 స్వర్ణాలు కైవసం చేసుకుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా స్వర్ణతోపాటు మరో పతకం కైవసం చేసుకున్నారు.
ఎన్టీఏ సమావేశంలో పాల్గొనడానిక ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోవు లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
పట్టుదల ఉంటే సాధించనిది అంటూ ఏదీ ఉండదు. అన్ని సదుపాయాలు ఉన్నా కొందరు కాలాన్ని వృథా చేస్తుంటారు. ఇక్కడొక మహిళ మాత్రం రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో కూడా చదువుపై శ్రద్ధ పెట్టింది. రాత్రీపగలూ కష్టపడి కెమిస్ట్రీలో పీహెచ్డీ సాధించింది.