చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిను బెంగళూరులో పిలీసులు అరెస్ట్ చేశారు. గడిచిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తరువాత రోజు మే 14న తిరుపతి ఎస్ వి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చంద్రగిరి ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లిన పులివర్తి నాని, ఆయన సతీమణ...
బంగారం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు? పేద, మధ్యతరగతి, ధనిక ఇలా స్థాయితో సంబంధం లేకుండా ప్రతీవారు తమ సంపాదనతో మొదట కొనాలని అనుకునేది బంగారం. ఎందుకంటే ఏళ్ళు గడిచేకొద్దీ బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది. కొన్ని వందల ఏళ్ళ నుంచి బంగారాన్ని ఇష్టముగా ధరించే సంస్కృతి దేశంలో ఉంది. పండగలకు, ఇంట్లో శుభకార్యాలకు తప్పనిసరిగా కొనే విలువైన వస్తువుగా బంగారం మారిపోయింది. రెండు రోజుల క్రితం ప్రకటించిన కేంద్ర యూనియన్ బడ...
రెండు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు రిజర్వాయర్ల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురై రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. రైతుల పంటలు నీటమునిగి వారికి కన్నీటిని మిగిల్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో వచ్చే 4 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆర...
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఆ అపూర్వ ఘట్టాన్ని పురస్కరించుకుని బాలయ్య ఫ్యాన్స్ ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. 1974లో తాతమ్మ కల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా బాలయ్య, తండ్రికి తగ్గ తనయుడిగా చేసిన ప్రతీ పాత్రలో తన మార్క్ ఏర్పరుచుకుని తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. చదవండి: NTR Devara: దేవర కోసం ఇంకో స్టార్ విలన్ 50 ఏళ్ళ సుదీ...
గత నాలుగు రోజులుగా ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రాల పైనే నడుస్తుంది. ఈరోజు తాజాగా శాంతిభద్రతల పై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా గత ప్రభుత్వం చేసిన విధానాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇంతకుముందు అసెంబ్లీలో చుడనివి, విననవి.. చదవండి: నాపై 17, పవన్ కళ్యాణ్ పై 7 పెట్టారు: చంద్రబాబు… నవ్వేసిన పవన్ కళ్యాణ్ వివరాల్లోకి వెళితే గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ను ఎంత అపహాస్యం...
అసెంబ్లీ లో ఈరోజు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో పెట్టిన కేసుల గురించి ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి గత ప్రభుత్వ విధానాలు, అవకతవకలు పై శ్వేతా పత్రాలు విడుదల చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. చదవండి:మహేష్ ప్రతీ ఏడాదీ 30 కోట్ల ఖర్చు… వారి కోసమే తాజాగా ఈరోజు 4వ రోజున గత ప్రభుత్వంలో శాంతిభద్రతలు గురించి అసెంబ్లీ లో శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. జగన్ పరిపాలనలో పె...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుంది అంటూ… అధికారం చేపట్టిన 50 రోజుల్లో 36 ముర్దార్లు జరిగాయని వైసీపీ అధినేత వై ఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే… 11మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, ముఖ్య నాయకులతో జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగారు. జగన్ కు మద్దతుగా ఎంతోమంది జాతీయ నాయకులు, అఖిలేష్ యాదవ్ లాంటి ముఖ్య నాయకులూ మద్దత్తు ప్రకటించారు. చదవండి: మద్యం కుంభకోణంపై సీఐడి ఎం...
AP రాజకీయాల్లో మల్లి హీట్ పెరుగుతుంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక హత్యారాజకీయాలు పెరిగిపోయాయి, లోకేష్ రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని మారణహోమానికి శ్రీకారం చుట్టారని మాజీ సీఎం వై ఎస్ జగన్ చేయడం తెలిసిందే. ఒక పక్క జగన్ ఢిల్లీలో వినుకొండ హత్యకు నిరసనకు దీక్ష చేస్తుంటే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వైసీపీపై విమర్శలు చేస్తుంటే.. మరో వ్యక్తి సైలెంట్ గా వచ్చి అందరి దృష్టి ఆకర్షిస్...
తెలుగుదేశం పార్టీకి గత ఎలెక్షన్లలో ఒక ముఖ్యమైన అస్త్రం గత ప్రభుత్వం పెట్టిన లిక్కర్ పాలసీ. సామాన్య ప్రజలను రకరకాల మద్యం బ్రాండ్లతో మబ్బేపెట్టి, ఇష్టానుసారంగా రేట్లు పెంచి వారి జేబులను గుల్ల చేస్తున్నారు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ధ్వజమెత్తారు. క్వాలిటీ మద్యం తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా కొత్త ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. చదవండి:Floods : గో...
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద కూడా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
కేంద్ర మంత్రి ఈరోజు పార్లమెంట్ లో 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించారు. ఆంధ్రుల రాజధాని అమరావతికి 15,000 కొట్ల నిధులు అనౌన్స్ చేసారు. భవిష్యత్తులో కూడా అమరావతి రాజధానికి పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు చదవండి : రికార్డు బద్దలు కొట్టిన కల్కి.. టాప్ 10 మూవీస్ ఇవే రైతుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు విభజన చట్టం ప్...
గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. తీవ్ర ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఈ పరిస్థితి మరో మూడు రోజులు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణాలో మరో మూడు రోజు, ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరుకు తెలంగాణ రాష్ట్ర వ్యా...
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.2 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఏపీ ఎన్నికలు ముగిసి ఫలితాల అనంతరం నుంచి కొనసాగుతున్న చర్చ. వై ఎస్ జగన్ అసెంబ్లీ కి వస్తారా అని. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం రోజు కూడా ఈ చర్చ నడిచింది, కానీ, జగన్ అసెంబ్లీ కి వచ్చి ప్రామాణస్వీకారం చేసినవెంటనే వెళ్లిపోయారు. ఇప్పుడు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అనే చర్చ మల్లి మొదలయ్యింది. వాస్తవానికి జగన్ వినుకొండ పర్యటన తరువాత వైసీపీ క్యాడర్ లో కొంత ...