E.G: అమరావతిలో CM చంద్రబాబును కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు 2027 గోదావరి పుష్కరాలు దృష్ట్యా కొవ్వూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మించాలని, ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకల నుండి 150 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కోరారు. 5 ఎత్తి పోతల పథకాలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు అందించారు.