ప్రకాశం: కనిగిరిలో రేపు అమ్మవారిశాల నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పునర్నిర్మాణ ప్రతిష్ట ఊరేగింపు ఉంటుందని దేవస్థానం ఛైర్మన్ దేవకి శ్రీనివాసులు తెలిపారు. ఒంగోలు బస్టాండ్ నుంచి బయలుదేరి కనిగిరి పురవీధుల్లో ఊరేగింపుగా ఎమ్మెస్సార్ రోడ్డు ఆంధ్ర బ్యాంకు వీధీమీదగా అమ్మవారి శాల బజారుకు ఈ ఊరేగింపు ఉంటుందని తెలిపారు.