విశాఖ దక్షిణ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన క్యాడర్ డిజిటలైజేషన్లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆశీలమెట్టలో పార్టీ శ్రేణులతో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. కార్యకర్తల కృషితో ఈ ఫలితం సాధ్యమైందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.