CTR: వెదురుకుప్పంలో ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ రవికుమార్, ఎంపీడీవో పురుషోత్తం, ప్రజాప్రతినిధులు హాజరై ఉపాధి హామీ పనుల అమలుపై చర్చించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.