KRNL: హాలహర్వి మండలానికి చెందిన లబ్ధిదారులకు ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ CMRF చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని మొత్తం 14 మందికి రూ. 6,84,487 విలువైన చెక్కులు అందజేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఇంఛార్జ్ పేర్కొన్నారు.