అన్నమయ్య: రాయచోటలోని SP కార్యాలయంలో శుక్రవారం అన్నమయ్య జిల్లా SP ధీరజ్ను శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బొకే అందించారు. ఈ సందర్భంగా జిల్లాలోని శాంతిభద్రతల సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంక దినకర్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.