E.G: రాజానగరం నియోజకవర్గంలో 469మందికి స్పౌజ్ పెన్షన్ మంజూరైందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం అన్నారు. రాజానగరం మండలంలో 170, కోరుకొండ మండలంలో 156, సీతానగరం మండలంలో 143 మందికి మంజూరైన స్పౌజ్ పెన్షన్లు జూన్ 12న అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూటమి నేతలతో కలిసి లబ్దిదారులకు స్పౌజ్ పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు.