NDL: ఔకు పట్టణంలో బుధవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. తమ ఇద్దరు కుమారులకు పెళ్లి కాలేదని తల్లి లక్ష్మీదేవి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమారులకు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసిన కుదరకపోవడంతో తల్లి లక్ష్మీదేవి ఆవేదన చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అన్నారు.