SKLM: ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్షచేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేమని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు.
Tags :