KRNL: ఆలూరులో బెల్లీ గుండు ఆంజనేయస్వామి గుడి సమీపంలో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా సోమవారం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు,జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ పాల్గొన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.