ప్రకాశం: ఈనెల 19న దోర్నాలలో పర్ ఆర్డీటీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన పీఎం జన్మన్- ధర్తి ఆబజన్- జాతీయ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు DRO తెలిపారు. గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, అధికారులు సమీక్షకు హాజరు కావాలన్నారు.