CTR: కార్వేటినగరం మండలం టీడీపీ కార్యాలయంలో ఇటీవల ఎంపికైన నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు సమావేశం నిర్వహించారు. కార్వేటినగరం, వెదురుకుప్పం, పాలసముద్రం మండలాలకు సంబంధించిన వారు దీనికి హాజరయ్యారు. చెరువుల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే థామస్ వారికి సూచించారు. అనంతరం ఎమ్మెల్యేని సన్మానించారు.