సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని పంచాయతీ కార్యాలయం, పెద్దమ్మ గుడి, కొత్తపల్లి క్రాసింగ్ వద్ద గురువారం మూడు చోట్ల చలివేంద్రాలను ప్రారంభించారు. మండల ఎంపీడీఓ వెంకటలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రార్థించారు. ఎండల కారణంగా ప్రజలు, ప్రయాణికులకు తాగునీరు అందించేందుకు ఈ చలి వేంద్రాలను ఏర్పాటు చేశారు.