PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు ధైర్యంగా రాయాలని విద్యార్థినిలకు సూచించారు.