GNTR: ఎరువులు, విత్తనాల పంపిణీలలో డీలర్లు రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టరాదని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ అన్నారు. తెనాలి వ్యవసాయాధికారి కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 50% పంట కోతలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతుల వద్ద నుండి దాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు.