VSP: సెన్సస్-2027లో భాగంగా మద్దిలపాలెం వీఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఫీల్డ్ ట్రైనర్స్ శిక్షణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి మాట్లాడుతూ.. డిజిటల్ విధానంలో జరిగే జనగణనను తప్పులు లేకుండా నిర్వహించాలని సూచించారు. మొదటి దశ మే 1 నుంచి ప్రారంభం అవుతుందన్నారు.