VSP: పశ్చిమ నియోజకవర్గం ములగడ పరిధిలోని గ్రామాలను కలుపుకుంటూ ఏడు వార్డుల్లో ఇవాళ ‘స్పిరిట్ ఆఫ్ యూనిటీ’ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ ఫర్ జీసస్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి సోదర భావం పెంపొందించడంలో క్రైస్తవ సోదరుల పాత్ర అభినందనీయమని కొనియాడారు.