GNTR: సైబర్ నేరాలను అరికట్టడంలో బ్యాంకులు, పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ‘సైబర్ నేరాలను జయించడానికి ఐక్యంగా’ అనే నినాదంతో గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బ్యాంకర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు.