TPT: తిరుపతిలో రేణిగుంట రోడ్డులోని జూడియో షోరూమ్ వద్ద రోడ్డు దాటుతున్న మహిళను స్కూల్ బస్సు ఢీకొనడంతో గురువారం సాయంత్రం మృతి చెందింది. స్కూల్ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు రుయా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె వద్ద ఏలాంటి ఫోటో గుర్తింపు ఆధారాలు లేవని అలిపిరి పోలీసులు తెలిపారు.