VZM: నెల్లిమర్ల మండలంలో ఇవాళ పలు కేంద్రాల్లో ఉల్లాస్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నిరక్షరాస్యులైన వయోజనులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను MEO త్రినాథరావు పరిశీలించారు. నిర్వహణ తీరును పరిశీలించి, పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో CRP నాయుడు, వెలుగు, ఉపాధిహామీ సిబ్బంది ఉన్నారు.