NTR: ఏ.కొండూరు మండలం కొత్త రేపూడి సమీపంలో బైక్ ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్లిన ద్విచక్ర వాహనం రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనదారుడు రామకృష్ణ (ముసునూరు, ఏలూరు జిల్లా)కు కాలు, చెయ్యి విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధ్యతుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.