అన్నమయ్య జిల్లాలో రేపు (శుక్రవారం) శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఈ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు రేపు మూతబడతాయి. బ్యాంకులకు కూడా సెలవు వర్తిస్తుంది. అదే విధంగా 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవు ఉండనుంది.