GNTR: ఫిరంగిపురం మండలం నుదురుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. డా. అన్నీ గ్రేస్, డా. సబీరా బేగం నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని నుదురుపాడు వీధుల్లో స్లోగన్లు పలుకుతూ ప్రజల్లో అవగాహన కల్పించారు.