TPT: తిరుపతిలో 6 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ నమోదుకోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ సెంటర్ దోబీ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, సప్తగిరి నగర్, భవానీ నగర్, యశోధ నగర్, పూసల వీధి, వినాయక నగర్, తాతానగర్, STV నగర్, నవాబుపేటలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.