ATP: రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లోకి బయట ఆహారాన్ని తీసుకుకరానివ్వొద్దని బీసీ సంక్షేమ శాఖా అధికారులకు, హాస్టల్ సిబ్బందికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశించారు. పెనుకొండ మండలం రాంపురం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 13 మంది బాలికలు అసస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత విద్యార్తులతో ఫోన్లో ఆరా తీశారు.