ATP: నార్పలలోని స్టేట్ బ్యాంక్ ఎదురుగా రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ.. పాడి పశువులకు, చేతి వృత్తులకు PMJBNLM ముద్ర రుణాలు లబ్ధిదారులకు ఇవ్వాలని, రైతు పాత బకాయిలకు సంక్షేమ ఫలాలు జమ చేయవద్దని ఆయన పేర్కొన్నారు.