NTR: ప్రతి విద్యార్థి పరీక్షలలో ప్రశ్నాపత్రాన్ని 15 నిమిషాలు క్షుణ్ణంగా చదివి సమాధానాలు రాస్తే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుందని ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధి రాం ప్రదీప్ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మునుకుళ్ళలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.