అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మినీ కలం కవితల సంపుటి పుస్తక ఆవిష్కరణ జరిగింది. కావ్య రచయిత అయిన మంజు ప్రీతం మాట్లాడుతూ.. తెలుగు భాష, సమాజం, సమస్యలు, ప్రేమానురాగాల ఈ పుస్తకం రచించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి యువ కవులు రచయితలు భాషా పటిష్ట నిర్మాణానికి ప్రసారాల్ని రచయితల సంఘం కితాబునిచ్చారు.