NLR: ఇందుకూరుపేట మండలంలో రేపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని దేవిస్ పేట గ్రామంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.