KKD: మంత్రి గుమ్మడి సంధ్యారాణిని బుధవారం సచివాలయంలో ప్రత్తిపాడు MLA వరుపుల సత్యప్రభమర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని కోరారు. సబ్ ప్లాన్ పరిధిలోని గిరిజన గ్రామాలు వెనుకబడి ఉన్నాయని, అక్కడ నూతన పాఠశాలలు, రోడ్ల నిర్మాణం చేపట్టాలని విన్నవించారు