CTR: పుంగనూరు పట్టణం తాటిమాకులపాళ్యంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో మంగళవారం ఉదయం అఖిలభారత పెన్షనర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు ప్రసంగిస్తు తమ అనుభవాలను పంచుకున్నారు.