BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం 3 పరిధిలో ఉన్న ప్రజలు క్యాన్సల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆశాలత బుధవారం తెలియజేశారు. ప్రతిరోజు పరిధిలో ఉన్న కాలనీలలో ప్రజలు వద్దకు నేరుగా వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. కావున ప్రజలందరూ ఈ స్క్రీనింగ్ పరీక్షలను వినియోగించుకోవాలన్నారు.