అన్నమయ్య: రాయచోటిలోని రాజీవ్ స్వగృహలో రు.1.31 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ప్రాంతాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి రు.70 లక్షల సీజీఎఫ్ నిధులు మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.