అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. సుమారు 51 మంది లబ్ధిదారులకు రూ.50 లక్షల చెక్కులను బాధితులకు అందజేశారు. ఇందులో భాగంగా CMRF చెక్కుల పంపిణీలో దాదాపుగా రూ. 6.70 కోట్లు కేవలం అన్నమయ్య జిల్లాకు కేటాయించడం శుభపరిణామం అని పేర్కొన్నారు.