KDP: కమలాపురంలో ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న ఉరుసు ఉత్సవాల గోడపత్రాలను కన్వీనర్ ఇస్మాయిల్ హిందూ క్రైస్తవులతో కలిసి శుక్రవారం విడుదల చేశారు. ఈ ఉత్సవాల్లో నాలుగు రోజుల పాటు నిత్యం అన్నదానం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 3న నిర్వహించే ఎద్దుల బండలాగుడు పోటీల్లో విజేతలకు రూ. 50 వేలు, 30 వేలు, 20 వేలు, 10 వేలు చొప్పున బహుమతులు అందజేస్తారన్నారు.