PLD: నకరికల్లు మండలం శాంతి నగర్ వద్ద ఉన్న మంచి నీరును మున్సిపల్ కమిషన్ రమ్య కీర్తన పరిశీలించారు. వేసవికాలం సమీపించడంతో నీటి పరిశుభ్రత నాణ్యత పరిమాణాలు పరిశీలించాలన్నారు. ప్రజలకు మంచి నీటిని అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారి రఫీ, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.