సత్యసాయి: పరిగి మండలంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదివారం ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా కార్యక్రమం చేపట్టారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమయ్య ఆధ్వర్యంలో వేసవిలో ప్రజలు త్రాగునీటి కొరతతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తుగా చర్యలు చేపట్టి నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.