ప్రకాశం: మార్కాపురం జిల్లా సీస్ పురం(M)రేగుల చిలుక గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు చిట్ట అర్జునరావు అనే రైతుకు చెందిన దానిమ్మ తోటను ధ్వంసం చేశారు. శుక్రవారం సాయంత్రం తోటకు నీళ్లు పెట్టి వెళ్లిన రైతు శనివారం ఉదయం వచ్చే చూసే సరికి చెట్లని నరికి ఉండడానికి గమనించాడు.1.5ఎకరాల దానిమ్మ తోటను 8 నెలలుగా సాగు చేస్తున్నానని రైతు జినేంద్ర. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.