E.G: వైసీపీ పాలన ముగిసి కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్న మొక్కులో భాగంగా కొవ్వూరులో చాగల్లు ప్రాంతం భక్తులు చేపట్టిన పాదయాత్రను గురువారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. గత 10–12 సంవత్సరాలుగా జిల్లాలోని కొవ్వూరు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి అనేకమంది భక్తులు పాదయాత్రగా భద్రాచలం వెలుతుంటారు.