KDP: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ధర్మపత్ని శ్రీ గోవింద మాంబ అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవం శుక్రవారం బ్రహ్మంగారి మఠంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రిస్వామి తెలిపారు. ప్రభాతసేవ, పంచామృతాభి షేకం, ద్వారపూజ, గ్రామోత్సవం పలు కార్యక్ర మాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారన్నారు.