W.G: అమరావతి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబుని తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపి ఇంఛార్జ్ వలవల బాబ్జి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు.