CTR: పుంగనూరు పట్టణంలోని జడ్పీ అతిథిగృహంలో రేపు (బుధవారం )LSDG స్థానికికరణ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లీలా మాధవి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఈ శిక్షణ కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. సర్పంచ్లు, సచివాలయ సిబ్బంది తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.