KDP: జాతీయ గేయం వందేమాతరంను బకించంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ మైదుకూరు బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ గేయం వందేమాతరం లయబద్ధంగా ఆలాపించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగాభవాని దేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.