సత్యసాయి: ధర్మవరం పట్టణంలో రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు కృష్ణంరెడ్డిపల్లి కాటమయ్య, జిల్లా కురుబ యువత అధ్యక్షుడు గొట్లూరు అనిల్ మంగళవారం మంత్రి సత్య కుమార్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కురుబలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.